బలగం టివి, వేములవాడ
1కోటి,77లక్షల,74 వెయిల,752రూపాయిలు.
బంగారం ;283 గ్రాముల,100 మిల్లిగ్రాములు.
వెండి:11కిలోల,300గ్రాముల,000 మిల్లిగ్రాములు.
హుండీ వెంపకము నందు ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్ ,కరీంనగర్ అసిస్టెంట్ ఏసి ఆఫీస్ సత్యనారాయణ పర్యవేక్షణలో ఏ ఈ ఓ ఎస్.హారికిషన్,జయకుమారి,బి.శ్రీనివాస్,పి.నవీన్ మరియు ఆలయ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటుగా శ్రీ రాజ రాజేశ్వర సేవాసమితి వారు పాల్గొన్నారు.
