బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

0
189

బలగం టివి,తంగళ్లపల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులో సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి కి ఏపీ 15 జెడ్0082 బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కెసిఆర్ నగర్ లోని 74 వ బ్లాక్ కు చెందిన వోగ్గు సాయిలు అనే వ్యక్తి కుట్టు మిషన్ కార్మికునిగా గుర్తించారు. సంఘటన స్థలానికి ఎస్సై వెంకటేశ్వర్లు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here