బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల
బోయినపల్లి మండలం స్థంభంపల్లి గ్రామ గంజి వాగు వద్ద అసంపూర్థిగ ఉన్న హైలెవల్ వంతెన నిర్మాణాన్ని పూర్తి వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ స్థంభంపల్లి గ్రామం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యలయం వరకు బైక్ ర్యాలి నిర్వహించి వినతి పత్రం జిల్లా కలెక్టర్ అందజేశారు..
ఈ కార్యక్రమంలో స్తంభంపెల్లి మాజీ సర్పంచ్ అక్కెనపల్లి జ్యోతి కరుణాకర్, మాజీ ఉపసర్పంచు బొంగాని అశోక్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ భీరవెళ్ళిల్లి వెంకటేశ్వరరావు,ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు తునికి తిరుమలేష్, గౌడ సంఘ అధ్యక్షుడు పులి లక్ష్మణ్, నాయి బ్రాహ్మణ సంఘం ఉప అధ్యక్షుడు తంగళ్ళపల్లి ఆంజనేయులు, రెడ్డి సంఘం అధ్యక్షులు వచ్చే లింగారెడ్డి,అంబేద్కర్ సంఘ అధ్యక్షులు అక్కెనపెల్లి శేఖర్, రజక సంఘం నాయకులు కోడూరు చందు, మారుపాక తిరుపతి, కొప్పుల మధు,అమ్ముల శ్యామ్,రాధ అజయ్,కొప్పుల కిరణ్, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చిలుముల రమేష్, శాలివాహన సంఘ అధ్యక్షుడు రాచర్ల రాజేష్, కళ్యాణ్, అజయ్, మనోజ్, విజయ్, సురేష్, మోహన్ దాస్, రాములు, మహేష్, అంజయ్య, శంకర్ , పరశురాములు, భూమయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
