బలగం టీవీ, రాజన్నసిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కోడిముంజ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నాయకులు రేగుల పర్శరం, బూత్ అధ్యక్షుడు ఎడ్ల హరీష్, బీజేపీ మండల నాయకులు రాగుల రామకృష్ణ, గుగ్గిళ్ల చిన్న, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గుండెకర్ల లక్ష్మణ్, మండల అధికార ప్రతినిధి కర్రె పవన్, ముదిరాజ్ సంఘ కులపెద్దలు పాల్గొన్నారు.