కస్బె కట్కూర్​ లో బీఆర్​ఎస్​ ఇంటింటి ప్రచారం

సిరిసిల్ల న్యూస్​:

సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలం కస్బె కట్కూర్​ లో బీఆర్​ఎస్​ పార్టీ తరుపున సర్పంచ్​ ల ఫోరం తంగళ్లపల్లి మండలాధ్యక్షులు వలకొండ వేణుగోపాల్​ రావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి కేటీఆర్​ను అత్యధిక మేజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ మండలాధ్యక్షులు గజభీంకార్​ రాజన్న, బీఆర్​ఎస్​ నాయకులు జూపల్లి వెంకట్రావ్​, ఎంపిపి ఉపాధ్యక్షులు అంజయ్య, శ్రీవర్ధన్​, మాజీ సర్పంచ్​ వెంకట్రావ్​ తదితరులు పాల్గొన్నారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş