BALAGAM TV NEWS

ఫాజుల్‌నగర్‌లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం..

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల: వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ గ్రామపంచాయతీలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రజల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరం...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా సాగిన టాస్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో టాస్ (TOSS) పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం (25.04.2025) ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ...

సిరిసిల్లలో రేపు మినీ జాబ్ మేళా..

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగులకు రేపు (26-04-2025) సిరిసిల్ల ఎంప్లాయిమెంట్ ఆఫీసులో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. KL TECNICAL SERVICE కంపెనీలో వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపిక...

వానకాలం పంటల ప్రణాళిక..

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల: రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్ఠి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో జిల్లా ఏరువాక కేంద్రం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా...

కొండాపూర్ ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల: ముస్తాబాద్ మండలం కొండాపూర్ లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎప్పటికప్పుడు తూకం...

పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి బాధాకరం..

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల: -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జమ్ము కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి బాధాకరం అని,ఉగ్ర దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్...

Recent Articles

Stay on op - Ge the daily news in your inbox

spot_img
sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş