బలగం టివి:
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పై 14298 ఓట్ల మేజార్టీతో గెలుపొందారు. చల్మెడ లక్ష్మీనరసింహారావు తో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ హోరా హోరీ పోరాడారు. ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గంలో ఇప్పటికి నాలుగు సార్లు ఓడిపోయారు. నియోజకవర్గంలో సానుభూతి పెరిగింది. ఎట్టకేలాకు ఐదవసారి ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.