బలగం టివి, సిరిసిల్ల
కాంగ్రెస్ పార్టీ 8వ వార్డ్ యూత్ కమిటీ ని వార్డు అధ్యక్షలు మంగ ప్రశాంత్ ఆధ్వర్యంలో నియమించడం జరిగినది
ర్యాకం అనిల్ అధ్యక్షులు
పులి నితిన్ గౌడ్ ఉపాధ్యక్షలు
సాలెంద్రీ రజినీకాంత్ ఉపాధ్యక్షులు
జాన ప్రభుదాస్ ప్రధాన కార్యదర్శి
ర్యాకం సుమన్ కార్యదర్శి
గొట్టే ఉదయ్ కోశాధికారి
ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్లులు మంగ ప్రశాంత్. జాన వేణు
జంగిటి స్వామి
సల్లూరి సంతోష్ గౌడ్
సాలెంద్రీ మధు యాదవ్
గొర్రె మల్లేష్ తదితరులు పాల్గోన్నారు.