బలగం టీవి .. వేములవాడ
రాజన్న ను దర్శించుకున్న ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్… కోడె మొక్కులు చెల్లించుకున్నారు ప్రత్యేక పూజలు చేసుకున్నారు ఆలయ అర్చకులు స్వామి వారి దర్శనము అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేసినారు … లడ్డు ప్రసాదం ఆలయ పర్యవేక్షకులు అలీ శంకర్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సీరిగిరి శ్రీరాములు గోలి శ్రీనివాస్ అందజేశారు
