జిల్లా ప్రధాన న్యాయమూర్తి ని మర్యాదపూర్వకంగా కలసిన జిల్లా ఎస్పీ..

0
111

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి నీరజ ని బుధవారం రోజున కోర్ట్ ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా కలిసి పులమొక్క అందజేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.

ఈ సందర్భంగా ఇరువురు అధికారులు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలతో పాటుగా ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కరించి నేరస్థులకు శిక్షలు పడే దిశగా కృషి చేయాలని చర్చించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here