పోత్గల్ గ్రామంలో శ్రీ సీతారాముల స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..!!

0
206

బలగం టీవి …ముస్తాబాద్‌‌

ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామంలోని శ్రీ సీతారాముల స్వామివారిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు దర్శించుకున్నారు..!!

ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఆ స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలపై ఉండాలని వేడుకున్నారు..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here