బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ అర్బన్, పట్టణ పరిదిలో అర్హులైన 76 మంది లబ్ధదారులకు కళ్యాణ లక్ష్మి & షాది ముబారాక్, 18 లక్షల 80 వేల విలువ గల 54 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.


