ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

0
212

ప్రజా ఆరోగ్యనికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది..

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

ప్రతి వార్డును సందర్శిస్తూ రోగులకు అందుతున్న సేవలు గురించి తెలుసుకున్న ప్రభుత్వ విప్

రోగులకు మెరుగైన సేవలు అందించడంలో వైద్యులదే ముఖ్యపాత్ర

వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి వార్డును తిరుగుతూ రోగులకు అందుతున్న సేవలు గురించి స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం వైద్య రంగారనికి పెద్దపీట వేస్తుందని అన్నారు.ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజా ఆరోగ్యనికి భరోసా కల్పిస్తూ ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచమని గుర్తు చేశారు.. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో వైద్యులు ముఖ్యపాత్ర పోషించాలని ఎప్పటికప్పుడు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here