జిఎస్అర్ ట్రస్ట్ అయ్యప్ప ఆలయ అభివృద్ధికి 3 లక్షల విరాళం.

0
45

బలగం టీవీ, ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండలం చింతలకుంట వాస్తవ్యులు గడ్డం సచ్చిందర్ రెడ్డి రమాదేవి జీఎస్‍ఆర్‍ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలోని శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ఇత్తడి లోహంతో తయారు చేయబడిన తొడుగు చేయించడానికి 3,00,000/(మూడు లక్షలు) రూపాయలు చెక్కును విరాళంగా అందచేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ గడ్డం జీవన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మామిడి రాజు, తూముకుంట మోహన్ రెడ్డి, కట్ట ఎల్లారెడ్డి, గోపాల్ చారి, కొట్టె వెంకటి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here