బలగం టీవీ, గంగాధర:
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్ గ్రామానికి కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిధుల నుండి 30 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం మరియు డ్రైనేజీ నిర్మాణం పనులను శనివారం రోజున ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వైద రామానుజం, అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్ కుమార్, మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్, మాజీ మండలాధ్యక్షులు కోల అశోక్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నారాయణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ సదాల భాస్కర్, జిల్లా చేనేత సెల్ కన్వీనర్ శ్రీపతి రాజేంద్రప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి రేండ్ల శ్రీనివాస్, బిజెపి నాయకులు హర్ష రాజు, ఆకుల మనోహర్, వడ్నాల రాజు, గాలిపల్లి శ్రీనివాస్, తాళ్ల రాజశేఖర్, దయ్యాల ప్రణయ్, బూత్ అధ్యక్షులు కడపల తిరుపతి, ముధం అనిల్, బొమ్మెన చంద్రశేఖర్, మహేష్, నరేష్, శ్రీనివాస్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.