బలగం టీవీ,
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తమ పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులతో సహా 28 మంది మరణించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెరికన్ పౌరులు జమ్మూ కశ్మీర్కు ప్రయాణించవద్దని, ముఖ్యంగా శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లొద్దని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. ఈ ఉగ్రదాడి కారణంగా భారత్లోని పలు నగరాలు హై అలర్ట్పై ఉన్నాయి.