- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కరీంనగర్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఈ రోజు నుండి జరుగుతున్నతున్న కాకా వెంకటస్వామి T-20 లీగ్ టోర్నమెంట్ కి రాజన్న సిరిసిల్ల జట్టు vs కరీంనగర్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కరీంనగర్ బ్యాటింగ్ లో రాజన్న సిరిసిల్ల జట్టు , ఈ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పూర్మనీ లింగారెడ్డి జిల్లా జట్టుకు ఇంచార్జి గా డి. శ్రీనివాస్ పాల్గొన్నారు జట్టుకు అభినందనలు తెలియజేసారు.

