మంత్రి, ప్రభుత్వ విప్ లను కలసిన నూతన ఎస్పీ

0
202

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :

మంత్రి, ప్రభుత్వ విప్ లను కలసిన నూతన ఎస్పీ ఇటీవలే బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన నూతన జిల్లా ఎస్పి గీతే మహేష్ బాబాసాహెబ్ ఆదివారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here