బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా డోర్స్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులను సన్మానించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పలువురు మహిళా ఉద్యోగులను శుక్రవారం డోర్స్ ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఉద్యోగులను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా డోర్స్ అధ్యక్షుడు జిల్లా పశు వైద్యాధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వివరించారు. మహిళా ఉద్యోగిణులు సిరిసిల్ల ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయినీ సన్మానించారు.