సిరిసిల్ల న్యూస్: తంగళ్లపల్లి
మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ పూసపల్లి సరస్వతి తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ తరుపున ప్రచారం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ను గెలిపించాలని కోరారు. తంగళ్లపల్లి మండలంను అభివృద్ది చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్ అని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పూర్మాణి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
