సిరిసిల్ల బీజేపి అభ్యర్థి రాణి రుద్రమ పాదయాత్ర

0
185

సిరిసిల్ల న్యూస్​:

సిరిసిల్ల నియోజకవర్గం బీజేపి అభ్యర్థి రాణి రుద్రమ పాదయాత్రను చేయనున్నారు. శనివారం ఉదయం రగుడు నుంచి ప్రారంభమై.. సిరిసిల్ల వరకు ఈ పాదయాత్ర కొనసాగిస్తారు.బీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే క్రమంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తామని బీఆర్​ఎస్​ శ్రేణులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here