సిరిసిల్ల నియోజకవర్గం బీజేపి అభ్యర్థి రాణి రుద్రమ పాదయాత్రను చేయనున్నారు. శనివారం ఉదయం రగుడు నుంచి ప్రారంభమై.. సిరిసిల్ల వరకు ఈ పాదయాత్ర కొనసాగిస్తారు.బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే క్రమంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నారు.