BALAGAM TV NEWS UPDATES ఓటు హక్కు వినియోగించుకున్న సిరిసిల్ల టౌన్ సిఐ దంపతులు By BALAGAM TV NEWS - November 30, 2023 0 113 FacebookTwitterPinterestWhatsApp అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని గీతనగర్ లోని జిల్లా ఉన్నత పాఠశాలలో 116 పోలింగ్ కేంద్రంలో సిరిసిల్ల పట్టణ సి.ఐ ఉపేందర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.