మంత్రి కేటీఆర్‌‌ను కలిసిన సిరిసిల్ల జడ్పీ చైర్‌‌ పర్సన్‌‌ అరుణ

0
219

బలగం టివి: హైదరాబాద్:

మాజీ సీఎం కేసీఆర్‌‌ ఇంట్లో పడి గాయపడి యశోదలో చికిత్స పొందుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్‌‌ పర్సన్‌‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హైదరాబాద్‌‌ లో మాజీ మంత్రి కేటీఆర్‌‌ను కలిసి కేసీఆర్‌‌ ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here