సిరిసిల్ల బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ జోరుగా ప్రచారం

ప్రజా ఆశీర్వాద యాత్రతో ముందుకు

సిరిసిల్ల న్యూస్​:

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సిరిసిల్ల  ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించి కార్మిక వాడలు కలియతిరుగుతున్నారు. తనకు ఓటు వేస్తే సిరిసిల్ల ప్రజల సేవ చేస్తానని పేర్కొంటున్నారు. బీఆర్​ఎస్​ హాయాంలో అన్ని అవకతవకలేనని పేర్కొన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా తనకు ఆశీర్వాదం ఇవ్వాలన్నారు. ఈ ఆడబిడ్డను చట్ట సభలోకి పంపించాలని కోరారు.

Recent Articles

spot_img

Related Stories

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

Stay on op - Ge the daily news in your inbox

sekabet girişSekabetSekabetSekabet GirişSekabet Güncel GirişSekabetSekabetSekabet GirişSekabet Güncel Giriş