బీఆర్​ఎస్​ లో చేరిన విద్యార్థి నేత మందాల భాస్కర్​

0
226

రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓయు విద్యార్థి ఉద్యమ నేత.. మంధాల భాస్కర్​ బీఆర్​ఎస్​ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ లో చేరారు. హైదరాబాద్​ లోని తెలంగాణా భవన్​ లో మంత్రి కేటీఆర్​ భాస్కర్​కు గూలాభి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here