టార్గెట్​ లక్షా మేజారీటి.. మాజీ ఏఎంసీ చైర్మన్​ సింగిరెడ్డి రవీందర్​ రెడ్డి

0
255

సిరిసిల్ల న్యూస్​: తంగళ్లపల్లి మండలం:

రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలం అంకిరెడిపల్లిలో బీఆర్​ఎస్​ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించి మంత్రి కేటీఆర్​ ను మరోసారి అత్యధిక మేజార్టీ తో గెలిపించాలని.. ఈ సారి లక్షా మేజార్టీ ఇవ్వాలని సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్​ కమిటి మాజీ చైర్మన్​ సింగిరెడ్డి రవీందర్​ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్​ఎస్​ సర్కార్​ చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. సీఎం కేసీఆర్​ అభివృద్ది కార్యక్రమాలను ప్రచారం నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here