ఐడిఓసి క్షేత్ర పరిశీలనకు ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు

0
141

బలగం టివి,  తంగళ్ళపల్లి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం క్షేత్ర పరిశీలన సందర్శించి కార్యాలయంలోని అన్ని కార్యకలాపాలను విద్యార్థులు పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు పి.గౌతమి, ఎన్.ఖీమ్యా నాయక్ ను కలిశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here