బలగం టివి వేములవాడ
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి నీ దర్శించుకున్నారు.స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం లో ఈఓ కృష్ణ ప్రసాద్,ఆర్డివో మధుసూదన్, తహసీల్దార్ మహేష్,ఆలయ ఏఈవో శ్రీనివాస్, ఆలయ సూపర్డెంట్ తిరుపతిరావు, ఇన్స్పెక్టర్ చెక్కిళ్ల అశోక్, పోసాని రాజ్ కుమార్ పాల్గొన్నారు.