వేములవాడ కాంగ్రెస్​ అభ్యర్థి ఆది నామీనేషన్​

0
250

సిరిసిల్ల న్యూస్:

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే​ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్​ మంగళవారం నామీనేషన్​ దాఖలు చేశారు. ఆది శ్రీనివాస్​ అభిమానులు.. కార్యకర్తలు బారి సంఖ్యలో వేములవాడలో తరలివచ్చారు. వేములవాడ గడ్డపై కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తానని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here