ప్రభుత్వ విప్‌‌ను కలిసిన వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారీ

0
229

బలగం టివి: వేములవాడ నియోజకవర్గం:

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌ ప్రభుత్వ విప్‌‌కు నియామాకమైన తొలిసారిగా వేములవాడ నియోజకవర్గం రాగా.. వేములవాడ డీఎస్పీ కత్రోజు నాగేంద్రచారీ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here