మంత్రి కేటీఆర్​ సభకు స్థల పరిశీలన

0
154

సిరిసిల్ల న్యూస్​: ఎల్లారెడ్డిపేట:

రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈ నెల 6న యువ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ యువ సమ్మేళనంనుకు మంత్రి కేటీఆర్​ ముఖ్య అతిథిగా హజరుకానున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేటీఆర్​ సభకు స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్​ రావు, ఎంపిపి పిల్లి రేణుక కిషన్​, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here