బలగం టివి ,సిరిసిల్ల
సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి .
పెద్దూరు బైపాస్ లో భూమి కోల్పోయిన రైతులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్న సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి . వారితో పాటు 8 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు మంగ ప్రశాంత్ .. 8వ వార్డు కౌన్సిలర్ కమలాకర్ రావు, నాయకులు చొప్పదండి ప్రకాష్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సల్లూరి సంతోష్ గౌడ్ , యూత్ కమిటి అధ్యక్షులు ర్యాకం అనిల్, ,గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్.కలిసి వివరాలు సెకరించారు
